News

పూరీ రథయాత్రకు సర్వం సిద్ధమైంది. ఏడాదికోసారి జరిగే ఈ మహావేడుకను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌ కన్నప్ప ఈ రోజే విడుదలైంది. తాజాగా ఈ సినిమాపై ప్రభాస్ రియాక్ట్ అవుతూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ ...
class="fill text-wrapper" style="white-space:pre-line;overflow-wrap:break-word;word-break:break-word;margin:2.207369323050557 ...
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి తరలిస్తోంది. తాజాగా మరో బృందం ...
ఆషాఢ మాసం కారణంగా వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రైతులు ...
Jagannath Rath Yatra: దేశవ్యాప్తంగా జగన్నాథ రథయాత్రలు జరుగుతున్నాయి. ఐతే.. అహ్మదాబాద్‌లో.. ఏనుగులు బీభత్సం సృష్టించాయి.
Amitabh Bachchan's Cyber Fraud Caller Tune: ఎంత పెద్ద సెలబ్రిటీలైనా.. ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి వస్తే.. ప్రజలు ఒప్పుకోవడం ...
రాజాం పట్టణంలో జూన్ 29న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 26 కంపెనీలు, 18-35 ఏళ్ల నిరుద్యోగులకు అవకాశాలు. ఎంఆర్ఎఫ్ కంపెనీ ట్రైనీ ...
పూరీలో జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే లక్షలాది భక్తులు పూరీ క్షేత్రానికి చేరుకున్నారు. జగన్నాథుడి రథాన్ని కూడా అందంగా ముస్తాబు చేశారు.
Puri Rath Yatra 2025: పూరీలో జగన్నాథుడి రథయాత్ర ఘనంగా జరుగుతోంది. ఏడాదికోసారి జరిగే ఈ మహావేడుకను తిలకించేందుకు..దేశవిదేశాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.
గోదావరి జిల్లాలో వారాహి అమ్మవారి నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజులు అమ్మవారిని ఆరాధించడం ద్వారా భక్తులు ఆధ్యాత్మిక పారవశ్యం పొందారు.
హైదరాబాద్‌లో బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. గోల్కండ బోనాల వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని.. అమ్మవారికి మొక్కులు చెల్లించారు.